విజయవాడ దుర్గమ్మ హుండీకి భారీగా ఆదాయం.. 15 రోజుల్లో ఎంతంటే!

1 year ago 40
Vijayawada Durgamma Temple Income: విజయవాడ దుర్గమ్మకు భారీగా ఆదాయం వచ్చింది. భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకల్ని లెక్కించారు. మహా మండపం ఆరో అంతస్తులో జరిగిన లెక్కింపులో 15 రోజులకు రూ.82,03,392 ఆదాయం లభించింది. 145 గ్రాముల బంగారం, 1.870 కిలోల వెండి ఉన్నాయి. అలాగే విదేశీ కరెన్సీ కూడా ఉంది. గత నెల 31వ తేదీ నుంచి నగరంలో భారీ వర్షాలు, బుడమేరు వరద ముంపుతో అమ్మవారి దర్శనానికొచ్చే భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం భారీగా తగ్గింది.
Read Entire Article