వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కుట్ర.. 55 మంది అరెస్ట్.. 3 మండలాల్లో ఇంటర్నెట్ బంద్

1 year ago 30
Vikarabad Collector Attack: వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం నిర్వహించిన గ్రామసభ రణరంగాన్ని తలపించింది. ఏకంగా జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, కొండగల్ ఏరియా డెవలప్ మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారిపై దాడి జరగటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా.. పోలీసులు ఇప్పటికే 55 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మూడు మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు.
Read Entire Article