వాహనదారులకు బిగ్ అలర్ట్.. ఇకపై అవి తప్పనిసరి.. బైక్‌ల నుంచి కార్ల వరకూ..

10 months ago 18
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది, రహదారి ప్రమాదాల నివారణ కోసం వాహనాలకు రిఫ్లెక్టర్లు, రిఫ్లెక్టివ్ టేప్‌ల, రియర్ మార్కింగ్ ప్లేట్లు తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి వేళ ప్రమాదాలను తగ్గించడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఆటో రిక్షాలు మొదలుకొని, బైక్‌లు, కార్లు అన్ని రకాల వాహనాలకు వీటిని తప్పనిసరి చేసింది. ప్రజలు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.
Read Entire Article