వాళ్లు ఆ మాట అంటే.. నేను రాజకీయాలే మానేస్తా.. ఈటల రాజేందర్ సంచలన ప్రకటన

1 year ago 25
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం మూసీ ప్రక్షాళన అంశం చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా పార్టీల నేతల మధ్య మూసీ కొట్లాట నడుస్తుండగా.. బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాలును స్వీకరిస్తూ.. శనివారం (నవంబర్ 16న) రోజు రాత్రి మూసీ బస్తీల్లో నిద్ర చేశారు. ఈ బస్తీ నిద్రలపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. బీజేపీవి అన్ని డ్రామాలే అంటూ కీలక ఆరోపణలు చేశారు. కాగా.. ఈ ఆరోపణలపై స్పందించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
Read Entire Article