వాళ్లందరికీ కరెంట్, నీళ్లు కట్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ సంచలన ప్రకటన

1 year ago 17
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద ప్రసంగించిన రేవంత్ రెడ్డి చాలా విషయాలపై మాట్లాడారు. రాష్ట్రంలో డ్రగ్స్ నివారణ, సోషల్ మీడియా పోస్టులు, ట్రాఫిక్ నియంత్రణపై కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ క్రమంలోనే సంచల ప్రకటన చేశారు. డ్రగ్స్ కేసులో దొరికిన వారికి కరెంట్, నీళ్లు కట్ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు.. సోషల్ మీడియా పోస్టులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్కక్తం చేశారు.
Read Entire Article