వారి ఖాతాల్లోకి రూ.18 వేలు, రూ.6 వేలు.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

11 months ago 15
తెలంగాణ ప్రభుత్వం నేతన్నకు భరోసా పథకం కింద చేనేత కార్మికులకు రూ. 48.8 కోట్లు కేటాయించింది. జియో ట్యాగ్‌డ్ మగ్గాలపై పనిచేసే కార్మికులకు ఏటా రూ. 18 వేలు, అనుబంధ కార్మికులకు రూ. 6 వేలు రెండు విడతల్లో అందించనున్నట్లు మంత్రి తుమ్మల ప్రకటించారు. చేనేత రుణమాఫీని తక్షణమే అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Entire Article