వారి కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... రూ.కోటి లబ్ధి

11 months ago 21
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు భారీ శుభవార్త చెప్పింది. వారి కోసం ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించింది. కాకినాడ జిల్లా, పెద్దాపురంలో నిర్వహించిన 'స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ప్రకటన చేశారు. ఇంతకు ఈ పథకం ఏంటి అంటే... రాష్ట్రంలోని పారిశుద్ధ్య కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా వర్తింప చేయనున్నారు. యాక్సిస్ బ్యాంకుతో కలిసి దీన్ని అమలు చేయనున్నారు. ఈ పథకం పూర్తి వివరాలు మీ కోసం
Read Entire Article