వారానికి రూ.200 కిస్తీ డబ్బులు కట్టలేక దంపతులు ఆత్మహత్య.. అనాథలైన ఇద్దరు చిన్నారులు

1 year ago 21
పేదరికం ఓ నిండు కుటుంబాన్ని బలి తీసుకుంది. ఇద్దరు చిన్నారులను అనాథలను చేసింది. వారానికి రూ. 200 కిస్తీ డబ్బులు కట్టలేకు దంపతులు సూసైడ్ చేసుకున్నారు. అనారోగ్య సమస్యలు, అప్పు ఇచ్చిన వారి వేధింపులతో మనోవేదనకు గురై.. పది రోజుల వ్యవధిలోనే దంపతులు తనువు చాలించారు. ఈ విషాదకర ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటు చేసుకుంది.
Read Entire Article