వరి ధాన్యానికి రూ.500 బోనస్.. ఈ రకాలకు మాత్రమే, ఎలా చెల్లిస్తారంటే..

1 year ago 33
వరి ధాన్యానికి బోనస్ ఇచ్చే రకాలపై రేవంత్ సర్కార్ స్పష్టతనిచ్చింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాగా.. 33 రకాల వరి ధాన్యానికి రూ. 500 బోనస్ ఇచ్చేందుకు ఉత్తర్వులు వెలువరించారు.
Read Entire Article