వరదల్లో 9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవర్.. మరో వ్యక్తికి BRS నేతల సన్మానం, ఇందన్నా ఇదీ..!

1 year ago 41
మున్నేరు వరద ఉద్ధృతికి ఖమ్మం ప్రకాశ్ నగర్ వంతెనపై చిక్కుకున్న 9 మందిని ఓ జేసీబీ డ్రైవర్ రక్షించిన సంగతి తెలిసిందే. తన ప్రాణాలను ఏమాత్రం లెక్కచేయకుండా వరదలకు ఎదురెళ్లి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. అయితే రిస్క్ తీసుకున్న జేసీబీ డ్రైవర్‌ను వదలేసి.. బీఆర్ఎస్ నేతలు పొరపాటున వేరే వ్యక్తికి సన్మానం చేశారు.
Read Entire Article