వరంగల్‌లో వర్ష బీభత్సం.. వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు

9 months ago 14
వరంగల్ నగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీటిలో రెండు ఆర్టీసీ బస్సులు చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు, స్థానికులు కలిసి వెంటనే సహాయక చర్యలు చేపట్టి సుమారు వంద మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Entire Article