లోకేష్ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు.. కలెక్షన్ కింగ్‌లా మారారు: గుడివాడ అమర్

1 year ago 26
అన్ని శాఖలను తన గుప్పిట్లో పెట్టుకుని లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. లోకేష్ కలెక్షన్ కింగ్‌లా మారారని.. ఎక్కడ చూసినా దోపిడీనే కనిపిస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రకు చేసిందేమీ లేదనడం విడ్డూరంగా ఉందన్నారు అమర్. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్రకు న్యాయం జరిగిందన్నారు.
Read Entire Article