లంచం డబ్బుతో దొరికితే జైలుకే.. నో బెయిల్

11 months ago 20
తెలంగాణలో అవినీతి అధికారులకు ఏసీబీ షాక్ ఇస్తోంది. వారి వద్ద నుంచి వందల కోట్ల అక్రమాస్తులను జప్తు చేయడమే కాక.. వారిని జైలుకు కూడా పంపుతోంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారికి బెయిల్ కూడా దొరకడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 162 అకేసులు నమోదు చేసి 180 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొందరికి నెలల సమయం గడుస్తున్నా బెయిల్ రాక జైల్లోనే మగ్గుతున్నారు. ఆ వివరాలు..
Read Entire Article