రైలు ప్రయాణంలో ఆ సమస్యకు చెక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

1 year ago 38
పండుగ సమయం కావటంతో ఊర్లకు వెళ్లేవారితో రైల్వేస్టేషన్లు కిటికిటలాడుతున్నాయి. జనరల్ బోగీల వద్ద జనం తోపులాటలు కూడా జరుగుతున్న పరిస్థితి. దీంతో ఇలాంటి తోపులాటలు, ఘర్షణలకు చెక్ పెట్టేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల మధ్య గొడవలు జరగకుండా చూసేందుకు క్యూలైన్ పద్ధతిని తీసుకువచ్చింది. జనరల్ బోగీల వద్ద క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్న రైల్వే అధికారులు.. క్రమ పద్ధతిలో ప్రయాణికులను బోగీల్లోకి పంపిస్తున్నారు.. దీంతో తోపులాటలు ఉండవని చెప్తున్నారు.
Read Entire Article