రైతులకు శుభవార్త.. సంక్రాంతికి 21 లక్షల మందికి .. మంత్రి కీలక ప్రకటన

5 months ago 15
New Pattadar Passbooks in Andhra Pradesh: ఏపీ రైతులకు ప్రభుత్వం తీపికబురు వినిపించింది. సంక్రాంతికి 21 లక్షల కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయనున్నట్లు వెల్లడించింది. ఏపీ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు. రీసర్వే చేసిన గ్రామాల్లో సంక్రాంతికి కొత్త పాసుపుస్తకాలు అందిస్తామని ప్రకటించారు. మరోవైపు జిల్లా జాయింట్ కలెక్టర్లు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి బాధ్యత తీసుకోవాలని మంత్రి సూచించారు. పాసుపుస్తకాల మీద నుంచి వైఎస్ జగన్ బొమ్మ తొలగించి.. కొత్తవి మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Entire Article