రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ.15 వేలు.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్

1 year ago 45
రైతుభరోసా పంట పెట్టుబడి సాయంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ ఇచ్చారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధుల్ని వారి బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యాచరణను సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ చివరి వారం నాటికి రైతులందరి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు అధికారులు కసరత్తు చేశారు.
Read Entire Article