రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్.. ఆ పంటల కోసం ప్రత్యేకంగా మార్కెట్లు

1 year ago 31
తెలంగాణలో మిర్చి, కంది, పూలు, పండ్లు, కూరగాయలు సాగు చేస్తున్న రైతుల కోసం కొత్తగా మార్కెట్లు ఏర్పాటు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నూనె గింజలు, పప్పుదినుసులు సాగు చేస్తున్న రైతులను కూడా ప్రోత్సహించాలన్నారు. రాయితీపై రైతులకు వ్యవసాయ పనిముట్లు, యుంత్రాలు, వ్యవసాయ అనుబంధ పరికరాలు అందించాలని సూచించారు.
Read Entire Article