రైతులకు బోనస్ డబ్బులు రెడీ.. ఇక అకౌంట్ చెక్ చేసుకోవడమే.. ముహూర్తం ఇదే..

10 months ago 28
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త! సన్న ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం ఐదు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఖమ్మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో కొత్తగా 16 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article