రైతులకు గుడ్ న్యూస్.. దీపావళి తర్వాత అకౌంట్లలోకి డబ్బులు.. మంత్రి సీతక్క ప్రకటన

1 year ago 44
Rythu Runa Mafi Scheme: తెలంగాణలో అన్నదాతలకు మరో శుభవార్త వినిపించింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పటికే రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రుణమాఫీ చేయగా.. పలు సాంకేతిక కారణాల వల్ల చాలా మందికి రుణమాఫీ కాలేదు. దీంతో.. రైతులు ఇప్పటికే నిరసన బాట పట్టారు. కాగా ఇప్పుడు.. రుణమాఫీ కాని వారికి కూడా డబ్బులు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు.. దీపావళి పండుగ తర్వాత రైతుల అంకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు.
Read Entire Article