రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎరువు ఎప్పుడు వేయాలి, నీళ్లెప్పుడు పెట్టాలి.. అన్నీ చెప్పేస్తుంది..

4 months ago 16
రైతులకు శుభవార్త. రైతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక యాప్ తీసుకువచ్చింది. డిజిటల్ గ్రీన్ ట్రస్టు సహకారంతో ఫార్మర్ ఛాట్ అనే యాప్ తీసుకువచ్చింది. ఈ ఫార్మర్ ఛాట్ యాప్ సాయంతో రైతులు తమ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితులతో పాటుగా.. తాము సాగు చేసే పంటలకు ఎలాంటి ఎరువులు వేయాలి.. నీళ్లు ఎప్పుడు వదలాల్సి ఉంటుందనే వివరాలను తెలుసుకోవచ్చు. నిపుణుల సలహాలు, సూచనలకు సంబంధించిన వీడియోలు కూడా ఇక్కడ రైతులకు అందుబాటులో ఉంటాయని ఏపీ వ్యవసాయశాఖ అధికారులు చెప్తున్నారు.
Read Entire Article