రైతు భరోసాకు ముహూర్తం ఫిక్స్.. త్వరలో అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు..!

1 year ago 26
తెంలగాణ రైతులకు మరో గుడ్ న్యూస్. ఇప్పటికే రూ. 2 లక్షల రైతు రుణమాఫీ అమలు కాగా.. త్వరలోనే పంట పెట్టుబడి సాయం రైతు భరోసా నిధులు సైతం అన్నదాతల అకౌంట్లలో జమ కానున్నాయి. ఈనెలాఖరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలిసింది. ఎకరం నుంచి మెుదలు పెట్టి విడతల వారీగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తు్న్న సమాచారం.
Read Entire Article