రేవంత్, కేటీఆర్ జాన్ జబ్బలు.. ఇద్దరూ కలిసే ప్లాన్ చేస్తున్నారు: కేంద్ర మంత్రి

1 year ago 27
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పొత్తు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ స్నేహితులుగా మారారు. బీఆర్ఎస్ పాలనలోని అవినీతి కేసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీరుగారుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ రహస్యంగా కలిశారని, ఇద్దరూ కలిసి కుట్రలు చేస్తున్నారని ఆయన అన్నారు. హెచ్‌సీయూ భూముల అమ్మకంపై సీబీఐ విచారణకు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తేల్చుకోవాలని ఆయన సవాల్ విసిరారు.
Read Entire Article