రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ.. ఏపీలో మాత్రం భూములు వస్తున్నాయి: వైఎస్ జగన్

3 months ago 16
ఏపీ ప్రభుత్వ విధానాలపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం పలు సంస్థలకు చేసిన భూకేటాయింపులను ఉద్దేశించి విమర్శలు చేశారు. రూపాయికి చాక్లెట్ వస్తుందో లేదో తెలియదు కానీ.. మన దగ్గర భూములు మాత్రం వస్తున్నాయంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ నేతలతో భేటీ సందర్భంగా విమర్శించారు. పలు ఐటీ సంస్థలకు ఏపీ ప్రభుత్వం ఎకరా భూమి 99 పైసల చొప్పున కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ విమర్శలు గుప్పించారు.
Read Entire Article