రూ.80 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం.. తల్లిని చంపిన కొడుకు, ఎంత ఘోరం..!

11 months ago 22
నిజామాబాద్ జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. తాండూరు గ్రామంలో చాకలి జమున అనే మహిళను ఆమె కుమారుడు రాజు దారుణంగా హత్య చేశాడు. ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప్రమాద బీమా డబ్బు కోసమే రాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. ఈ కేసును పోలీసులు తిరిగి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article