రూ.26 వేలకే కారు అంటూ ప్రచారం.. అమ్మకానికి 50 కార్లు.. తెల్లవారుజాము నుంచి క్యూ.. చివరకు..

4 months ago 16
హైదరాబాద్ నాచారంలో రిపబ్లిక్ డే సందర్భంగా రూ. 26 వేలకే కారు ఇస్తానన్న ప్రకటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మల్లాపూర్‌కు చెందిన కార్ల వ్యాపారి రోషన్, తన వద్ద ఉన్న 50 కార్లను తక్కువ ధరకు అమ్ముతానని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రచారం చేశాడు. ఈ ఆఫర్ చూసి వందలాది మంది ప్రజలు తెల్లవారుజామునే షోరూమ్‌కు చేరుకున్నారు. తీరా జనం వచ్చాక, తన వద్ద కేవలం 10 కార్లే ఉన్నాయని వ్యాపారి మాట మార్చడంతో ఆగ్రహించిన జనం అక్కడి కార్లపై రాళ్లతో దాడి చేసి ధ్వంసం చేశారు.
Read Entire Article