రూ.10 వేల కోసం చూస్తే రూ.1.20 కోట్లు గోవిందా.. అరరె ఎంతపానైపాయే..!

1 year ago 31
హైదరాబాద్ నగరంలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 10 వేలతో ఆశ చూపించిన సైబర్ కేటుగాళ్లు రూ.1.20 కోట్లు దోచుకున్నారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Entire Article