రుషికొండ భవనాలు వారికే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. దరఖాస్తులకు ఆహ్వానం, జులై 10 వరకు ఛాన్స్

2 weeks ago 4
APTDC Floated EOI for Rushikonda Buildings: విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ) కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10లోగా ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలనిసూచించింది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.450 కోట్ల వ్యయంతో రుషికొండలో ఈ భవనాలు నిర్మించిన సంగతి తెలిసిందే.
Read Entire Article