రుణమాఫీ వర్తించని రైతులకు అలర్ట్.. రేపటి నుంచి డైరెక్టుగా ఇంటికే..

1 year ago 43
అర్హులైనా రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ప్రభుత్వం ‘రైతుభరోసా పంట రుణ మాఫీ యాప్’ను తీసుకొచ్చింది. రేపటి నుంచి వారి వివరాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. రూ.2లక్షల లోపు మాఫీ కాని వారి రుణఖాతాలు, ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్‌లో అప్లోడ్ చేయాలంది.
Read Entire Article