రాత్రి వేళ గాఢనిద్రలో భర్త.. భార్య చేసిన పని తెలిస్తే ఫ్యూజులు అవుట్.. ఆ తర్వాత గోడదూకి..!

1 year ago 29
అనకాపల్లి జిల్లాలో ఒక భార్య తన భర్తపై మరుగుతున్న వేడి నూనె పోసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మంచం మీద పడుకున్న భర్తపై సలసలా కాగుతున్న వేడి నూనె పోసిన భార్య.. అనంతరం తలుపులు మూసి, గోడ దూకి పరారైనట్లు తెలిసింది. ఈ విషయాన్ని బాధితుడు వెల్లడించారు. ప్రస్తుతం అతన్ని విశాఖ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగిందనే వివరాలను ఇప్పుడు చూద్దాం..
Read Entire Article