రాజేంద్రనగర్‌లో దొంగల బీభత్సం.. విల్లాలో 31 తులాల బంగారు ఆభరణాలు చోరీ

8 months ago 18
Robbery at Rajendranagar: నగరంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా రాజేంద్రనగర్‌ పరిధిలోని కిస్మత్‌పూర్‌లోని విల్లాల్లో వరుస దొంగతనాలు జరిగాయి. కిస్మత్‌పూర్‌లోని ఒక ఇంట్లో బీరువాలో దాచిన 31 తులాల బంగారాన్ని చోరీ చేశారు. అలానే మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చొరబడి, విలువైన వస్తువులు దొరక్క సామాన్లు చిందరవందర చేసి వెళ్లిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆ వివరాలు..
Read Entire Article