రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు స్థలాల వేలం.. తక్కువ ధరకే ప్లాట్లు దక్కించుకోవచ్చు..!

10 months ago 19
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఆదాయం పెంచుకునేందుకు రెండో విడత వేలానికి సిద్ధమైంది. రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు స్థలాలు, ఫ్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.3,500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఆదాయాన్ని పేద, మధ్య తరగతి ప్రజల గృహ నిర్మాణ పథకాలకు వినియోగించనున్నారు. త్వరలోనే వేలం వివరాలు వెల్లడించనున్నారు.
Read Entire Article