రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుదారులకు అలర్ట్.. కీలక అప్‌డేట్..

1 year ago 68
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణలో విద్యుత్ అవసరాలు, రాజీవ్ యువ వికాసం పథకం, సింగరేణి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలపై సమీక్షలు నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద లబ్ధిదారులను ఎంపిక చేసి, జూన్ 2న రుణ మంజూరు పత్రాలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడానికి ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తితో పాటు ఇతర రంగాల్లోకి కూడా విస్తరించాలని ఆకాంక్షించారు.
Read Entire Article