రాజాసింగ్ సంచలన నిర్ణయం.. బీజేపీకి, MLA పదవికి రాజీనామా

11 months ago 20
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు సిద్ధం కాగా.. తన మద్దతుదారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. పార్టీ అధ్యక్ష ఎంపిక ముందే జరిగిందని.. బీజేపీ ఓడిపోవాలని కోరుకునేవారు పార్టీలోనే ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డే స్వయంగా తన ఎమ్మెల్యే రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపాలని కోరారు.
Read Entire Article