యాదాద్రి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి గుట్టపై ఫొటోలు, వీడియోలు నిషేధం.. ఈవో అధికారిక ప్రకటన

1 year ago 21
యాదగిరిగుట్ట భక్తులకు ఆలయ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఫొటోలు, వీడియోలు తీసుకోవటాన్ని నిషేదిస్తూ ఆలయ ఈవో భాస్కర్ రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా.. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. అయితే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురితో తీసుకున్న ఫొటోషూట్ వివాదాస్పదంగా మారటంతో.. ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
Read Entire Article