మోకాలు లోతు బురదలోకి దిగిన పవన్‌ కళ్యాణ్.. రైతుల కష్టాలు వింటూ

8 months ago 20
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కృష్ణా జిల్లా కోడూరులో పర్యటించారు. మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
Read Entire Article