మొన్నటి వరకు రోడ్డుపై పారబోశారు.. ఇప్పుడేమో లక్షల్లో ఆదాయం, ఆ పంటతో రైతులకు లాభాలు

6 months ago 15
AP Tamato Farmers Get Huge Profits: గత నెల వరకు రోడ్డున పారబోసిన టమాటాలకు ఇప్పుడు ఊహించని డిమాండ్ వచ్చింది. కర్నూలు జిల్లాలో క్వింటా రూ.5 వేలు దాటిన ధరలతో రైతులు లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. వర్షాలు, తెగుళ్ల వల్ల పంట తగ్గి, గిరాకీ పెరగడమే దీనికి కారణం. గతంలో పెట్టుబడి కూడా రాని పరిస్థితి నుంచి ఇప్పుడు మంచి ధరలు లభిస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article