మొదటిసారి చూసిన ఆ క్షణం.. వంగలపూడి అనిత ఇంట్రస్టింగ్ ట్వీట్

7 months ago 16
Vangalapudi anitha on Cricket matches in Vizag: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖ వేదికగా మహిళల క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ పోలీసాఫీసర్ తన కూతురితో కలిసి మ్యాచ్‌ చూస్తున్న ఫోటోను వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ఈ సందర్భాన్ని వర్ణిస్తూ హోం మంత్రి అనిత చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరోవైపు విశాఖ వేదికగా ఇప్పటికే భారత్ తన రెండు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకూ మూడు మ్యాచ్‌లు పూర్తి కాగా.. మరో రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది.
Read Entire Article