మేడారానికి మహర్దశ.. ఆలయ ఆవరణ విస్తరణ, సీఎం రేవంత్ ఆదేశాలు

10 months ago 17
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి ప్రణాళికలు ఉండాలని, పూజారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 23న ముఖ్యమంత్రి మేడారం సందర్శించి తుది ప్రణాళికకు ఆమోదం తెలపనున్నారు.
Read Entire Article