మెదక్: ఎస్సై వేధింపులు.. స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నం..!

1 year ago 34
మెదక్ జిల్లా చిలిప్‌చేడ్ పీఎస్‌లో మహిళా ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఎస్‌ఐ యాదగిరి తనను కక్షపూరితంగా వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ పురుగుల మందు తాగింది. గమనించిన తోటి సిబ్బంది వెంటనే ఆమెను జోగిపేట ఆసుపత్రికి తరలించారు.
Read Entire Article