మూసీ నిర్వాసితులకు భారీ శుభవార్త.. పట్టాలు లేకపోయినా పునరావాసం.. భట్టి కీలక ప్రకటన

1 year ago 28
Musi Residents Rehabilitation: హైదరాబాద్‌లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితుల పరిస్థితిపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పట్టాలు ఉన్నవారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని ప్రకటించగా.. పట్టాలు లేని నిర్వాసితుల్లో భయం నెలకొంది. ఈ క్రమంలో.. వారికి కూడా పునరావాసంతో పాటు అన్నిరకాల పరిహారాలు అందజేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.
Read Entire Article