మూడో బిడ్డ పుడితే రూ.50వేలు.. మహిళా ఉద్యోగులకు 12 నెలలు మెటర్నిటీ లీవ్‌లు.. ఏపీ సర్కార్ కసరత్తు

10 months ago 13
Andhra Pradesh Population Management Draft: రాష్ట్రంలో జనాభా పెంపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంతానోత్పత్తి రేటు పెంచేందుకు ప్రోత్సాహకాలు ప్రకటించే యోచనలో ఉంది. ముగ్గురు లేదా నలుగురు పిల్లలుంటే ఆస్తి పన్ను మినహాయింపు, తల్లులకు ప్రోత్సాహకంగా రూ.50 వేలు, ఉద్యోగినులకు మెటర్నిటీ సెలవులు పెంపు, వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి. IVF చికిత్సకు ఆర్థిక సహాయం అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
Read Entire Article