మూడేళ్లు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్ జగన్

1 year ago 21
పులివెందుల నియోజకవర్గం, లింగాల మండలంలో అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి.. నష్టపోయిన రైతులను పరామర్శించారు ఏపీ మాజీ సీఎం జగన్. రైతులతో మాట్లాడి జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అరటి రైతులకు బాసటగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లు ఒపిక పడితే.. మన ప్రభుత్వం వస్తుందని.. ప్రతీ రైతుకు కావాల్సినవి అన్నీ ఇచ్చేస్తానన్నారు.
Read Entire Article