ములుగు ఫారెస్ట్‌లో విధ్వంసం.. నేలకొరిగిన 50 వేల చెట్లు.. సమ్మక్క-సారక్కల దయతో తప్పిన ముప్పు

1 year ago 37
ములుగు జిల్లాలో టోర్నడో తరహా గాలులు పెను బీభత్సం సృష్టించాయి. దీంతో ఏటూరు నాగరంలోని అటవీ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షంతో పాటుగా వీచిన ఈదురు గాలులతో 150 హెక్టార్లలోని 50 వేలకు పైగా చెట్లు నేలకొరిగాయి. జరిగిన ఘటనపై అటవీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు.
Read Entire Article