ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం..!

1 year ago 26
తెలంగాణ అడవుల్లో మరోసారి తుపాకీ తూటాలు పేలాయి. ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చల్పాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా.. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం.
Read Entire Article