మీరు బెదిరిస్తే ఎవరూ భయపడరు.. వాళ్లపై చిన్న గీటు పడినా ఊరుకోం.. జగన్‌కు పవన్ వార్నింగ్!

1 year ago 27
గుంటూరులో జరిగిన అటవీశాఖ అమరవీరుల సంస్మరణ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐఏఎస్ అధికారులను బెదిరించే వారిపై సుమోటో కేసులు పెడతామని హెచ్చరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ బాధ్యత లేకుండా తిరుపతి ఎస్పీ, ఏపీ డీజీపీలపై బెదిరింపు ధోరణిలో మాట్లాడారన్న పవన్ కళ్యాణ్.. బెదిరిస్తే బెదిరిపోమని అన్నారు. తమది మంచి ప్రభుత్వమే కానీ.. మెతక ప్రభుత్వం కాదన్న పవన్ కళ్యాణ్.. వారిపై చిన్న గీటు పడినా చూస్తూ ఊరుకోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article