మార్కాపురం రైల్వే స్టేషన్‌లో మూడు గంటల హైడ్రామా.. ప్రయాణికుల కేకలు, ఏమైందంటే

1 year ago 21
Markapuram Railway Station Passengers Trapped: ప్రకాశం జిల్లా మార్కాపురం రోడ్డు రైల్వేస్టేషన్‌లో హైడ్రామ కనిపించింది. కొందరు భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుపతి నుంచి రైల్లో వచ్చి మార్కాపురం స్టేషన్‌లో దిగారు. రైల్వే స్టేషన్‌లో ఆదివారం వేకువజామున 4 గంటలకు ప్లాట్‌ఫాం నుంచి బయటకు వచ్చేందుకు లిఫ్ట్‌ ఎక్కారు. అది మధ్యలో మొరాయించడంతో ఇరుక్కుపోయారు. వెంటనే రైల్వే పోలీసులు మూడు గంటలపాటు శ్రమించి వారిని బయటకు తీశారు. లిఫ్టులో ఇరుక్కుపోయిన 14 మంది ప్రయాణికులు మూడు గంటలపాటు ఇబ్బందిపడ్డారు.
Read Entire Article