'మాది భయపడే రక్తం కాదు.. భయపెట్టే రక్తం.. దేనికీ భయపడను: ఎమ్మెల్సీ కవిత

1 year ago 31
తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పుడు కేసులు పెడుతున్నాయని ఫైరయ్యారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా బయపడేది లేదని.. తెలంగాణలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Read Entire Article