మాట నిలబెట్టుకున్న మంత్రి లోకేష్.. ఆ రూట్‌లో 4 లేన్ల రోడ్డు, రూ.243 కోట్లతో ఫ్లైఓవర్..!

1 year ago 28
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అచ్చుతాపురం జంక్షన్‌లో రూ.243 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో రోడ్ల మరమ్మతుపై దృష్టి సారించలేదని విమర్శించారు. అనకాపల్లి- అచ్చుతాపురం నాలుగులైన్ల రోడ్డు త్వరలో వస్తుందని చెప్పి జిల్లా అభివృద్ధి పనులకు ప్రజల సహకారం కోరారు.
Read Entire Article