మాకు ఇందిరమ్మ ఇళ్లు వద్దు.. రాసిచ్చిన 2300 మంది లబ్ధిదారులు.. కారణమిదే

7 months ago 14
తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసింది. అయితే, నల్లగొండ జిల్లాలో సుమారు 2,300 మంది లబ్ధిదారులు తమకు ఇందిరమ్మ ఇళ్లు వద్దని అధికారులకు పత్రాలు సమర్పించారు. తమకు మంజూరు చేసిన ఇళ్లను రద్దు చేయాలని కోరుతున్నారు. ఆర్థిక స్తోమత లేకపోవడం, వయసు పైబడటం వంటి కారణాలతో చాలా మంది ఈ పథకాన్ని తిరస్కరిస్తున్నారు. పూర్తి వివరాలు..
Read Entire Article