మహిళా సంఘాల్లోని రైతులకు ప్రోత్సాహకం.. రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం

1 year ago 31
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అందులోనూ మహిళా సంఘాల్లోని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గాను రాష్ట్రంలో వెదురు సాగు చేపట్టాలని డిసైడ్ అయింది. జాతీయ వెదురు మిషన్‌ పథకం కింద రాయితీపై వెదురు పంటకు సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Entire Article